వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోక్ సభ ముందస్తుకు బిజెపి తీర్మానం
బెంగుళూర్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే సోమవారం బెంగుళూర్లో కన్ను మూశారు. ఈ విషయాన్ని హెగ్డే వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రమణారావు వెల్లడించారు. ఆయన వయస్సు 76 ఏళ్లు.
చాలా కాలంగాఅస్వస్థతతో ఉన్న హెగ్డేకు గత రాత్రి మరో స్ట్రోక్ వచ్చిందని, మెదడులో రక్తస్రావం జరిగిందని రావు చెప్పారు. హెగ్డేకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిరుడు లండన్లో హెగ్డేకు మెదడు శస్త్రచికిత్స జరిగింది.అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Comments
Story first published: Monday, January 12, 2004, 23:53 [IST]