వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతల సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగనుంది. బిజెపి శంఖారావంవిజయవంతం అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.

సూక్ష్మప్రణాళిక రూపకల్పనకు ఈ సమావేశంలో జరుగుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు. ఇంతవరకు తాము చేపట్టినకార్యక్రమాలను సమీక్షించి, తదుపరి కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు పాల్గొంటారని ఆయన చెప్పారు. బిజెపి అభివృద్ధి శంఖారావానికివిశేష స్పందన లభించిందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X