వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్‌ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు. ములాయం సింగ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో గానీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీతో గానీ తమకు పొత్తు ఉండదని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మాయావతి పడగొట్టిన వైనం నుంచి తాము ఇంకా తేరుకోవాల్సి ఉన్నదని ఆయన అన్నారు. ఐయన్‌ఎల్‌డి నేత ఓం ప్రకాశ్‌ చౌతాలా హర్యానాలో తమతో తప్ప కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేరని ఆయన అన్నారు. పొత్తు కోసం తాము ఎన్‌సిపి వద్దకు వెళ్లలేదని ఎన్‌సిపియే తమ వద్దకు వచ్చిందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X