వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని నల్లగుట్ల వద్ద మంగళవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.
ప్రమాదంలో మరణించినవారు మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందినవారు.వీరందరూ కూలీలే. దొండిపాడులో కెసి కెనాల్ ఆధునికీకరణ పనుల కోసంమినీ లారీలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్సి పొందుతున్నారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
Story first published: Tuesday, January 20, 2004, 23:53 [IST]