వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: దేవాదుల ప్రాజెక్టు ప్రణాళికను మార్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్‌- ఏటూరు నాగారం జాతీయ రహదారిపై వారు రాస్తారోకో నిర్వహించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోచేశారు. దీంతో మూడు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దేవాదుల ప్రాజెక్టుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చోట శంకుస్థాపన చేసి ఇప్పుడు దాన్ని ధర్మసాగర్‌కు మారుస్తున్నామని ప్రకటించారని, ఇదిసరైంది కాదని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X