వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పరకాల వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

పత్తి బేళ్లతో చిట్యాల మండలం కొత్తకోట నుంచి వరంగల్‌ మార్కెట్‌కు వస్తున్న డిసిఎం వ్యాన్‌ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. వీరందరూ రైతులే. మృతులను రైతులు మేకల రాజయ్య, మాచర్ల రాజయ్య, వ్యాన్‌ డ్రైవర్‌ సతీష్‌లుగా గుర్తించారు. వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందతున్న క్షతగాత్రులను మాజీ శాసనసభ్యుడు రాజయ్య పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X