వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: కాంగ్రెస్‌, వామపక్షాలు గురువారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌, వామపక్షాలు కరువు యాత్రను చేపట్టాయి. ఈ సందర్భంగా వేలాది మంది అనంతపురం జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు.

వేలాది మందితో సాగిన ర్యాలీ కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. ఆందోళనకారులు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రైతులపై లాఠీఛార్జీ చేశారు. ఈ లాఠీఛార్జిలో కొంతమంది గాయపడ్డారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులనుపెద్దయెత్తున అదుపులోకి తీసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వంవివక్ష ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులువిమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X