వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
ఢిల్లీ సిబిఐకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం తెల్లవారుజామున 11 మంది నిందితులను అరెస్టు చేసింది. నిరుడు మార్చి 3వ తేదీన ముగ్గురు మైనారిటీ మహిళలను గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు ఏడుగురు గ్రామస్థుల ఊచకోత జరిగిందని కేసు నమోదైంది. లింఖేడా తాలూకాకు చెందిన బిల్కిస్ బానో 500 మంది దుండగుల బారి నుంచి తప్పించుకుని ముగ్గురు మహిళల గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారని, ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తున్నారని ఆరోపించింది.
Comments
Story first published: Thursday, January 22, 2004, 23:53 [IST]