వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
చిన్న రాష్ట్రాల జాతీయ కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. మాజీ కేంద్ర మంత్రులు అజిత్ సింగ్, రాం విలాస్ పాశ్వాన్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రచారం నిర్వహించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వంపై ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించే పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని కూడా సమావేశం నిర్ణయించింది.
Comments
Story first published: Thursday, January 22, 2004, 23:53 [IST]