వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపాల్‌ పై దాడి కేసుః 4గురుఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అడిలైడ్‌: మరోసారి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివర్లో భారత్‌ పోరాడి, గెలిచింది. పట్టుతప్పుతోన్న మ్యాచ్‌ను చివరి ఓవర్లో కట్టుదిట్టంగా (బౌలర్‌: బంగర్‌) బౌలింగ్‌ చేసి భారత్‌ - ఈ సిరీస్‌లోనే తొలిసారి శనివారం దూకుడును ప్రదర్శించిన జింబాబ్వేపై మూడు పరుగుల తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 280 పరుగులు చేయగా, జింబాబ్వే దాదాపు గెలిచే దిశగా పయనిస్తూ భారత్‌కు సవాల్‌ విసిరింది. కానీ ఆఖరి ఓవర్లో బంగర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో మూడు పరుగుల తేడాతో భారత్‌ విజయ సాధించగలిగింది. అంతకుముందు మరోసారి సెంచరీ సాధించి భారత్‌ 280 పరుగుల స్కోర్‌కు చేరేలా పోరాడిన లక్ష్మణ్‌ (131 పరుగులు)కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. దీంతో భారత్‌ 23 పాయింట్లతో ఫైనల్‌కు స్థానం ఖాయం చేసుకొంది. ఇంకా ఖాతా తెరవని జింబాబ్వే ఇంటికి పయనమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X