వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెపాల్ పై దాడి కేసుః 4గురుఅరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రభుత్వ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి నిజాం వైద్యవిద్యసంస్థ (నిమ్స్)ను న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రి స్థాయిలో అభివృద్ధిపరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఇందుకోసం వెంటనే 100 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నామని ఆమె చెప్పారు. దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఆసుపత్రిని ఏయిమ్స్ స్థాయికి విస్తరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని ఆమె వివరించారు.
Comments
Story first published: Saturday, January 24, 2004, 23:53 [IST]