వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో పోలీసు-నక్సల్ కాల్పులు
న్యూఢిల్లీ: రాజీవ్గాంధీ కుమార్తె ప్రియాంక వద్రా-గాంధీ ప్రధాని కావాలని భావిస్తే మాకు ఏమీ అభ్యంతరం లేదని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ దేశంలో పుట్టని సోనియాగాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Comments
Story first published: Monday, January 26, 2004, 23:53 [IST]