వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 16 నుంచి పాక్‌ తో చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః వచ్చే నెల 16నుంచి మూడు రోజులపాటు చర్చలు జరపడానికి పాక్‌- భారతదేశాలు నిర్ణయించాయి. మొదట సంయుక్తకార్యదర్శి స్ధాయిలో ప్రారంభమయ్యే ఈ చర్చలుఇస్లామాబాద్‌ లో జరుగుతాయి. ఫిబ్రవరి 18నవిదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుతాయి.మనవిదేశాంగ ప్రతినిధి నవతేజ శర్మ మంగళవారం ఈవివరాలను వెల్లడించారు. ఇదే ప్రకటననుపాకిస్ధాన్‌ విదేశాంగ ప్రతినిధి మసూద్‌ ఖాన్‌ఇస్లామాబాద్‌ లో అదే సమయంలో విడుదలచేశారు.

రెండేళ్ళుగా స్తంభించినద్వైపాక్షిక చర్చలు ఆగ్రాలో వాజ్‌ పేయి, ముషారఫ్‌ లచొరవ ఫలితంగా మళ్ళీ గాడిలో పడ్డాయి. జనవరి 6న ఉభయనాయకుల మధ్య ఇస్లామాబాద్‌ లో జరిగిన చర్చలు శాంతిసాధనలో చరిత్రాత్మకమైనవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X