రైల్వేబడ్జెట్ హైలైట్స్ న్యూఢిల్లీ:రైల్వే మంత్రి నితీష్ కుమార్ శుక్రవారం ప్రతిపాదించినరైల్వే బడ్జెట్లోని ముఖ్యాంశాలు- ప్యాసెంజర్, రవాణా చార్జీల పెంపు లేదు- మొబైల్ టెలిఫోన్ల ద్వారా రిజర్వేషన్లు- ఎంపిక చేసిన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇ- టికెటింగ్ ప్రయోగాత్మక ప్రాజెక్టు- రాజధాని, శతాబ్ది, జన శతాబ్దిలలో తరుచూ ప్రయాణించేవారికి రాయితీలు- రాజధాని, శతాబ్ది, జన శతాబ్ది రైళ్ల బయలుదేరే వేళల్లో జాప్యం జరిగితే ఆవిషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ప్రయోగాత్మక ప్రాజెక్టు.- అన్రిజర్డ్వ్ టికెటింగ్ సిస్టమ్ విస్తరణ.- తత్కాల్ సర్వీసెస్ విస్తృతం- యాంటి కొల్లిజన్ యంత్రాలను 1,736 కిలోమీటర్లలో అమరుస్తారు.మిగతా బ్రాడ్గేజ్ సెక్షన్లలో వచ్చే ఐదేళ్లలోవీటిని ప్రవేశపెడతారు.- రవాణా ట్రాఫిక్ 20 మిలియన్ టన్నులు, ప్రయాణికులు దాదాపు 3 శాతంపెరుగనున్నట్లు అంచనా.
-
స్థూల
ట్రాఫిక్
వసూళ్లు
రూ.44,482
కోట్లు,
అంటే
2003-04
సవరించిన
అంచనాలపై
రూ.1,877
ఉండగలవని
అంచనా.
-
సాధారణ
వర్కింగ్
వ్యయం
అంచనాలు
రూ.
32,960
కోట్లు
-
బడ్జెట్
ప్రస్తుత
రూ.3,305
కోట్లు
-
అపరేటింగ్
రేషియో
92.6
శాతం
పెరగగలదని
అంచనా.
-
ప్రణాళిక
పెట్టుబడి
రూ.
1,000
కోట్ల
పెంపు.
సవరించిన
అంచనాలో
రూ.13,918
కోట్లుగా
నిర్ణయం
-
వివిధ
రాస్త్రాలను
దేశ
రాజధాని
ఢిల్లీతో
కలుపుతూ
సంపర్క్
క్రాంతి
ఎక్స్ప్రెస్
పేర
ఫాస్ట్
రైళ్లు.
17
సంపర్క్
క్రాంతి
ఎక్స్ప్రెస్లు
ప్రారంభం.
-
మారుమూల
ప్రాంతాల
రైల్
సంపర్క్
యోజన
కింద
రూ.
20,000
కోట్ల
అదనపు
ప్రణాళికావ్యయంతో
సామాజిక,
ఆర్థిక
పరిగణనల
మీద
తలపెట్టిన
ప్రాజెక్టుల
పూర్తి.
-
రైల్వే
రక్షణాబలగం
(ఆర్పిఎఫ్)
అదనంగా
రైలు
ఎస్కార్టింగ్,
సెక్యూరిటీ,
ప్యాసెంజర్
ఏరియాల్లో
సెక్యూరిటీ
బాధ్యతలు
ఈ
ఏడాది
జులై
1వ
తేదీ
నుంచి
నిర్వహిస్తుంది.
-
రైల్వే
భద్రతపై
టెక్నాలజీ
మిషన్
-
14
ప్రాజెక్టులకు
ఆమోదం.