వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుడివాడలో బందిపోట్లుః రూ10లక్షల చోరీ
ఎన్ని సీట్లు అడగాలనేది కూడా నిర్ణయించుకోలేదని, అయితే గతంలో కన్నా ఎక్కువ సీట్లు అడుగుతామని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలు కొన్ని ముగిసిన తర్వాత పార్టీలో నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను నిలుపలేకపోయామనే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో తమ బలం పెరిగిందని, ఎన్ని సీట్లు కేటాయించిన అభ్యర్థులను నిలబెడుతామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, January 31, 2004, 23:53 [IST]