వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
గన్నౌర్ (ఉత్తరప్రదేశ్): సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గన్నౌర్ శాసనసభా నియోజకవర్గం నుంచి రికార్డు మెజారిటీతో గెలుపొందారు.
ములాయం ముఖ్యమంత్రిఅయిన తర్వాత గన్నౌర్ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యుడు రాజీనామా చేశారు. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) అభ్యర్థి ఆరిఫ్ అలీకి 11314 ఓట్లు మాత్రమే పోల్ కాగా ములాయం సింగ్కు 1,83,899 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి గుల్ఫామ్ యాదవ్కు 6941 ఓట్లు వచ్చాయి. బిఎస్పి, బిజెపి అభ్యర్థులిద్దరూ డిపాజిట్లు కోల్పోయారు.
Comments
Story first published: Sunday, February 1, 2004, 23:53 [IST]