వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ క్రికెట్‌ పర్యటనకుఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలని ప్రవాసాంధ్రుడు ఎ.అజయ్‌ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో ఐటివ్యాపారంలో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లానుంచి కాంగ్రెస్‌ టికెట్‌ పై లోక్‌ సభకు పోటీచేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సారంగాపూర్‌మండలం జాం గ్రామానికి చెందిన అజయ్‌ రెడ్డి ఆగ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టారు.

ఆదిలాబాద్‌జిల్లాలో అన్ని సహజవనరులు పుష్కలంగాఉన్నాయని రాజకీయ చిత్తశుద్ధి ఉంటే జిల్లాను అభివృద్ధిచేయడం కష్టం కాదని ఆయన అన్నారు. గతంలోనిర్మల్‌ స్ధానం నుంచి పోటీ చేసిన భీంరెడ్డి గెలుపునకు కృషి చేశాననిఆయన చెప్పారు. అమెరికాలో ఐకాన్‌ సిస్టమ్స్‌ అనే ఐటి కంపెనీ స్ధాపించినతాను అమెరికాలోను, భారతదేశంలోను 300మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X