వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంద్రగోళం మధ్య లోక్ సభలో బడ్జెట్
అధిష్ఠానంతో చర్చలు జరపడానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే మైసూరారెడ్డి మాత్రం తన నియోజకవర్గంలోనే ఉండిపోయారు. ఈ స్థితిలో ఎల్లుండి హైదరాబాద్ వస్తున్న ఆజాద్ మైసురారెడ్డితోనూ, ఇతర అసమ్మతి నేతలతో చర్చించవచ్చు. హైదరాబాద్లో జరిగే బిసి బహిరంగ సభలో పాల్గొనడానికి ఆజాద్ హైదరాబాద్ వస్తున్నారు.
ఇదిలావుంటే, పిసిసి ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం సమావేశమైంది. లోక్సభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో 37 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, February 4, 2004, 23:53 [IST]