వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు కాల్వ శ్రీనివాసులుపై పీపుల్స్వార్ దాడిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్యాప్తునకు ఆదేశించారు. కాల్వ శ్రీనివాసులుపై దాడిని ఆయన ఆదివారంనాడు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కాల్వ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడారు.
Comments
Story first published: Sunday, February 8, 2004, 23:53 [IST]