వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
హైదరాబాద్: నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో ఆరెస్టయిన ఇద్దరు పోలీసు అధికారులను 30 రోజుల పాటు జ్యుడిష్యల్ కస్టడీకి రిమాండ్ చేస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
స్టాంపు పేపర్ల కుంభకోణంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులు అరెస్టయ్యారు. మారేడుపల్లి హెడ్ కానిస్టేబుల్ కె.పి. రెడ్డిని సిట్ బృందం గత నెల అరెస్టు చేసింది.
Comments
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]