వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
రాజమండ్రిః తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఇక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ జెండాపండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చేసింది చూడండి, చూసింది నమ్మండి అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు.
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]