వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో చర్చలు జరిపామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఇందులో దాపరికమేమీ లేదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే శాసనసభ్యులే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. తాము ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
Comments
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]