వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
హైదరాబాద్: డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రాజీనామాను ఉపసంహరించుకుంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసేవారిని, పార్టీని వెన్నుపోటు పొడిచే వారిని ఉద్దేశించి మాత్రమే తాము సంఘబహిష్కారం విధించాలని పిలుపునిచ్చామని, మైసురారెడ్డిని ఉద్దేశించి అలా అనలేదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.
Comments
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]