వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్‌ ల ఆగ్రహంః కందాహామీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తిరుపతిలోని అలిపిరి వద్ద ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నక్సల్స్‌ దాడికి ఎవరో ఒకరు కారణమని చెప్పలేమని ప్రముఖుల భద్రతపై విచారణ జరిపిన ప్రకాశ్‌ సింగ్‌ అన్నారు. తన 250 పేజీల నివేదికను ఆయన చంద్రబాబుకు సమర్పించనున్నారు.

ఆయన దాదాపు 150 మంది అధికారులను, సామాన్య పౌరునలు ప్రశ్నించారు. అలిపిరి దాడిలో ప్రభుత్వ అధికారులు, పోలీసుల వైఫల్యం ఉన్నదని ఆయన సోమవారం అన్నారు. అప్పటి వరకు నెలకొన్న పరిస్థితులు చంద్రబాబుపై దాడికి అనువుగా మారాయని ఆయన అన్నారు. దాడిలో ప్రభుత్వ వైఫల్యం ఉన్నదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X