వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్పంచ్ ల ఆగ్రహంః కందాహామీ
పూణే: నకిలీ స్టాంపు పత్రాల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు సి. కృష్ణాయాదవ్కు 32 లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలియజేసింది. ముంబాయి మాజీ పోలీసు కమీషనర్కు తెల్గీ 22 లక్షల రూపాయలు చెల్లించినట్లు కూడా సిట్ తెలిపింది.
Comments
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]