వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః నకిలీ స్టాంపుల కుంభకోణంలో సోమవారం అరెస్టు అయిన ఐపిఎస్‌ అధికారి నరసింహారావు మార్చి 8 వరకు జుడిషియల్‌ కస్టడీకి పంపారు. గతంలో నగర నేర పరిశోధక విభాగం డిప్యూటీ కమిషనర్‌ గా పనిచేసిన నరసింహారావు నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితులకు సహకరించినట్టు అభియోగం.

1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి అయిన నరసింహారావు రాజస్ధాన్‌ కేడర్‌ కు చెందిన వారు. ఆయన డిప్యుటేషన్‌ పై 2001 నుంచి హైదరాబాద్‌ లో పనిచేశారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన సి.అర్జునరావుకు ఆయన అల్లుడు. నరసింహారావు మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సోమవారం అంతా ఆయనను ప్రశ్నించిన సిట్‌ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X