వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
హైదరాబాద్ః నకిలీ స్టాంపుల కుంభకోణంలో సోమవారం అరెస్టు అయిన ఐపిఎస్ అధికారి నరసింహారావు మార్చి 8 వరకు జుడిషియల్ కస్టడీకి పంపారు. గతంలో నగర నేర పరిశోధక విభాగం డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన నరసింహారావు నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితులకు సహకరించినట్టు అభియోగం.
Story first published: Tuesday, February 10, 2004, 23:53 [IST]