వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ క్రికెట్‌ పర్యటనకుఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః ఎన్టీఆర్‌ అల్లుడు డాక్టర్‌దగ్గుబాటి వెంకటేశ్వరరావు శనివారం ఇక్కడ లాంఛనంగాకాంగ్రెస్‌ లో చేరారు. భారీ ఎత్తున జరిగినకాంగ్రెస్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన కాంగ్రెస్‌ తీర్ధంపుచ్చుకున్నారు. దగ్గుబాటి కాంగ్రెస్‌ లో చేరుతున్నసందర్భంగా ఆయన అభిమానులు ప్రకాశం జిల్లానుంచిపెద్ద ఎత్తున తరలి వచ్చారు.

కాంగ్రెస్‌అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ ను అందిస్తామని, స్ధానిక సంస్ధలకు ఎక్కువఅధికారాలు ఇస్తామని వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనప్రసంగంలో పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకుకృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినకాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X