వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా బేస్తవారిపల్లె మండలం పందిళ్లపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా ఇద్దరు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X