వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా బేస్తవారిపల్లె మండలం పందిళ్లపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా ఇద్దరు గాయపడ్డారు.
Comments
Story first published: Sunday, February 15, 2004, 23:53 [IST]