వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నక్సల్స్ రెక్కీ నిర్వహించినట్లు వార్తలు ఎలా వచ్చాయో తమకు తెలియదని, అది నిజం కాదని ఆయన అన్నారు. రెక్కీ నిర్వహణకు పీపుల్స్వార్ ఒకేసారి ఏడుగురిని పంపిస్తుందని అనుకోలేమని పోలీసులు అంటున్నారు. తెలుగుదేశం, బిజెపి నేతలకు తగిన భద్రత కల్పిస్తున్నామని సుకుమార చెప్పారు.
తమ పార్టీ కార్యాలయం వద్ద నక్సల్స్ రెక్కీ నిర్వహించారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ధృవీకరించడం లేదు. ఈ విషయమై తమకు సమాచారం ఏదీ లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం విలేకరులతో అన్నారు. తమ పార్టీ నేతల్లో భయం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, February 16, 2004, 23:53 [IST]