వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
ఓడిపోతామనే భయంతో ప్రజలకు తుపాకులిస్తాంటూ చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉద్యోగులకు, పింఛనుదార్లకు తెలుగుదేశం ప్రభుత్వం వరాలు ప్రకటించిందని వారు వ్యాఖ్యానించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రివర్గం వరాలు ప్రకటించిందని వారన్నారు. చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వారన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రతిదీ ప్రపంచబ్యాంక్ కోసమే చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని వారన్నారు. ప్రపంచ బ్యాంకే రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్లున్నదని వారు వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Wednesday, February 18, 2004, 23:53 [IST]