వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
జమ్మూ కాశ్మీర్ సమస్యతో పాటు ద్వైపాక్షిక సమస్యలన్నింటికీ శాంతియుత పరిష్కారం కనుక్కునే నిజాయితీతో చర్చలు జరిపేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి రియాజ్ ఖోఖర్ చెప్పారు. ఇస్లామాబాద్లో భారత విదేశాంగ కార్యదర్శి శశాంక్తో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రగతిని సమీక్షించడానికి ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఆగస్టులో జరుగుతుందని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, February 18, 2004, 23:53 [IST]