వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయెన్స్‌ వ్యతిరేక ఆందోళన ముమ్మరం

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ ప్రమాదం వల్ల ఐదు గ్రామాలు ధ్వంసమయ్యాయని, 200 మందికి పైగా మరణించారని ఇరాన్‌ స్టేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఎ తెలియజేసింది. ప్రమాద ఘోరం అంచనాలకు అందడం లేదు. గాయపడిన వారిని మషాద్‌, నేషబౌర్‌ ఆస్పత్రుల్లో చేర్చారు. మంటలను ఆర్పడానికి ఫైర్‌ ఫైటర్స్‌, సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పుడు భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ సంఘటనలో పలువురు ఫైర్‌ ఫైటర్స్‌, గ్రామ ప్రజలు మృతి చెందారు. ఈ ప్రమాదం విస్ఫోటన ధ్వని 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మషాద్‌ ప్రాంతీయ కేంద్రం వరకు వినిపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X