వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
ఈ ప్రమాదం వల్ల ఐదు గ్రామాలు ధ్వంసమయ్యాయని, 200 మందికి పైగా మరణించారని ఇరాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఎ తెలియజేసింది. ప్రమాద ఘోరం అంచనాలకు అందడం లేదు. గాయపడిన వారిని మషాద్, నేషబౌర్ ఆస్పత్రుల్లో చేర్చారు. మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్, సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పుడు భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ సంఘటనలో పలువురు ఫైర్ ఫైటర్స్, గ్రామ ప్రజలు మృతి చెందారు. ఈ ప్రమాదం విస్ఫోటన ధ్వని 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మషాద్ ప్రాంతీయ కేంద్రం వరకు వినిపించింది.
Comments
Story first published: Wednesday, February 18, 2004, 23:53 [IST]