వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
శివభక్తులతో శ్రీశైలం కిక్కిరిసిపోయింది. శివుడి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. విఐపిల ప్రత్యేక దర్శనం కారణంగా మామూలు భక్తులకు అసౌకర్యం జరిగింది. దీనితో భక్తులు ఆలయ అధికారులను నిలదీయడంతో సాయంత్రం ఒక గంట సేపు మాత్రమే విఐపిలకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట, చిల్కూరు, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో భక్తుల రద్దీ కన్పించింది.
Comments
Story first published: Wednesday, February 18, 2004, 23:53 [IST]