వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు ఎ.బి.కె. ప్రసాద్ మనువడిని తోటి ప్రవాస భారతీయుడే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఎ.బి.కె. ప్రసాద్ మనవడు సుధీర్ ఇటీవల అమెరికాలో హత్యకు గురయ్యాడు.
సుధీర్ను ప్రవాసాంధ్రుడు, అతనిస్నేహితుడు ప్రవీణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ను అమెరికాలో పోలీసులుఅరెస్టు చేశారు. ప్రవీణ్ వద్ద సుధీర్ లాప్టాప్ లభ్యమైంది. దీని ఆధారంగానే పోలీసులు ప్రవీణ్ను నిందితునిగా అదుపులోకి తీసుకున్నట్లు ఇక్కడికి సమాచారంఅందింది.
Comments
Story first published: Friday, February 20, 2004, 23:53 [IST]