వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం శాసనసభా నియోజకవర్గం తాజా మాజీ శాసనసభ్యుడు కందుల నాగార్జున రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈవిషయాన్ని ఆయన శుక్రవారం ప్రకటించారు.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్)తో పొత్తుపెట్టుకోవాలనే నిర్ణయానికి నిరసనగా తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీయాలని టిఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవాలనుకుంటోందని, అటువంటి పార్టీలో ఉండడంసరైంది కాదని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. రాయలసీమలోని అనంతపురం, తదితరల ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లుతున్నాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, February 20, 2004, 23:53 [IST]