వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిమర్శించారు. కడప జిల్లా క్వాజీపేటలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమానికి ఆయన గురువారంహాజరయ్యారు.

తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు 25పైసలకే రుణాలు ఇస్తామని, రైతులకు ఉచిత విద్యుత్‌అందిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కడప జిల్లా కమలాపురం సిట్టింగ్‌ శాసనసభ్యుడుఎం.వి. మైసురారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో సొంత జిల్లాలో పరిస్థితిని చక్కబెట్టే పనిలో రాజశేఖర్‌ రెడ్డి గత రెండు మూడు రోజులుగా నిమగ్నమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X