వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
కాశ్మీర్: ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ర్యాలీపైమిలిటెంట్లు శుక్రవారం దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్లోనిసెంట్రల్ బుద్గాం జిల్లా బీర్వాలో సయీద్ పాల్గొన్న ర్యాలీపైమిలిటెంట్లుగా అనుమానిస్తున్నవారు రెండు రైఫిల్ గ్రెనేడ్లనుపేల్చారు.
గ్రెనేడ్లు లక్ష్యానికి కొద్ది దూరంలో ట్యాంక్ వద్దపేలాయి. ఈ ఘటనలో ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల జవాన్ ఉన్నాడు. మరణించిన బాలికను బీర్వాకు చెందిన సమ్రీనాగా గుర్తించారు.
Comments
Story first published: Friday, February 27, 2004, 23:53 [IST]