వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోరైలు ట్రక్పైకి దూసుకెళ్లడంతో కనీసం 30 మంది మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాంచన్గంగఎక్స్ప్రెస్ రైలు వివాహానికి ప్రయాణికులను తీసుకెళ్తున్న ట్రక్పై దూసుకెళ్లడంతో ఈఘోర ప్రమాదం సంభవించింది.
ఉత్తర బెంగాల్లోనిజల్పాయ్గురికి వంద కిలోమీటర్ల దూరంలో సూరజ్కమల్,కాంకే రైల్వే స్టేషన్ల మధ్య మానవ రక్షణ లేని లెవెల్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం ఐదు గంటల పది నిమిషాల ప్రాంతంలో జరిగింది. ట్రక్లో ప్రయాణిస్తున్నవారందరూ మరణించారు. ఎన్ఎఫ్ అదనపు జనరల్ మేనేజర్సీనియర్ రైల్వే అధికారులు మాలిగావ్ నుంచి ప్రమాద స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
Comments
Story first published: Friday, February 27, 2004, 23:53 [IST]