వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసేందుకు వారు ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు. సోనియా గాంధీ ఈ నెల 10,11,12 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దానికితోడు వామపక్షాలతో ఎన్నికల అవగాహనపై శ్రీనివాస్‌, వైయస్‌లు సోనియాతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థులఎంపికపై కూడా వీరు సోనియాతో మాట్లాడుతారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X