వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
కోల్కత్తా: పాకిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కుఎంపికైన భారత జట్టులో బ్యాట్స్మన్ మొహ్మద్కైఫ్కు, ముంబాయి ఆఫ్ స్పిన్నర్ రమేష్ పొవార్కు స్థానం లభించింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకుఎంపికైన రోహన్ గవాస్కర్ను జట్టు నుంచి తప్పించారు. పాకిస్థాన్తో భారత్ ఐదు రోజుల వన్డే సిరీస్ మార్చి 13వ తేదీన ప్రారంభమవుతుంది.
వన్డే జట్టు
1. సౌరబ్ గంగూలీ 2. రాహుల్ ద్రావిడ్ 3. సచిన్ టెండూల్కర్ 4. వీరేంద్ర సెహ్వాగ్ 5. యువరాజ్ సింగ్ 6. వివియస్ లక్ష్మణ్ 7. మొహ్మద్ కైఫ్ 8. జహీర్ ఖాన్ 9. ఇర్ఫాన్ పఠాన్ 10. ఎల్. బాలాజీ 11. హేమంగ్ బదాని 12. మురళీ కార్తిక్ 13. రమేష్ పొవార్ 14. ఆశిష్ నెహ్రా 15. పార్థివ్ పటేల్
Comments
Story first published: Monday, March 1, 2004, 23:53 [IST]