వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువిషయంలో కాంగ్రెస్‌ రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను వేయాలని అనేదే అని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణవిషయంలో తమ వైఖరిలో మార్పు లేదని ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

ఎన్నికల పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో ప్యాకేజీ, వామపక్షాలతో సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తాయని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన వామపక్షాల నేతలతో చర్చలు జరిపారు. అధిష్ఠానవర్గం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన రాజశేఖర్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఆ వెంటనే వామపక్షాల నాయకులతో చర్చలు జరిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X