వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండ ప్రాంతంలో గల బంగారు మైసమ్మ దేవాలయంలోకి దోపిడీ దొంగలు చొరబడి కుండీలోని సొమ్మును దోచుకుపోయారు. కుండీలో 15 వేల రూపాయల దాకా ఉంటాయని పూజారి చెబుతున్నారు. ఈ దేవాలయంలో దోపిడీ జరగడం ఇది నాలుగవసారి.
Comments
Story first published: Wednesday, March 3, 2004, 23:53 [IST]