వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ పాతబస్తీలోని షాలిబండ ప్రాంతంలో గల బంగారు మైసమ్మ దేవాలయంలోకి దోపిడీ దొంగలు చొరబడి కుండీలోని సొమ్మును దోచుకుపోయారు. కుండీలో 15 వేల రూపాయల దాకా ఉంటాయని పూజారి చెబుతున్నారు. ఈ దేవాలయంలో దోపిడీ జరగడం ఇది నాలుగవసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X