వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
రోడ్ షోలో భాగంగా ఆమె బుధవారం హిమాచల్ ప్రదేశ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయంలో కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాలుగు రాష్ట్రాల శాసనసభల్లోనూ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదని, అభ్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలను ఆమె స్వాగతించారు. వీటిని ఎన్నికల కమీషన్ ఎలా అమలు చేస్తున్నదనేది వేచి చూడాలని ఆమె అన్నారు.
Comments
Story first published: Wednesday, March 3, 2004, 23:53 [IST]