వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

తన బిడ్డ తనకు కావాలని తల్లి సుగుణ పట్టుబడుతుండడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పాండు, సుగుణ దంపతులకు నిరుడు డిసెంబర్‌లో ఆస్పత్రిలో ఆడశిశువు జన్మించింది.అప్పటికే నలుగురు పిల్లలు ఉండడంతో తమ బిడ్డను ఎవరికైనా ఇస్తామని ఆ దంపతులు చెప్పారు. దాంతో నర్సులు ఆ ఆడశిశువును వేరేవారికి ఇప్పించారు.అందుకు సుగుణ, పాండు దంపతులకు ఇప్పించారు. అయితే తండావారు వ్యతిరేకించడంతో ఆ దంపతులు తమ శిశువు తమకు కావాలని లేదా మరిన్ని డబ్బులు కావాలని నర్సులను అడిగారు. అయితే ఆ శిశువును తీసికెళ్లివారివివరాలు తెలియకపోవడంతో నర్సులు ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో తమ డబ్బులు కొన్ని ఇచ్చారు. అయితే తర్వాత తమ బిడ్డ తమకు కావాలంటూ మళ్లీ ఒత్తిడి పెడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X