వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
తన బిడ్డ తనకు కావాలని తల్లి సుగుణ పట్టుబడుతుండడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పాండు, సుగుణ దంపతులకు నిరుడు డిసెంబర్లో ఆస్పత్రిలో ఆడశిశువు జన్మించింది.అప్పటికే నలుగురు పిల్లలు ఉండడంతో తమ బిడ్డను ఎవరికైనా ఇస్తామని ఆ దంపతులు చెప్పారు. దాంతో నర్సులు ఆ ఆడశిశువును వేరేవారికి ఇప్పించారు.అందుకు సుగుణ, పాండు దంపతులకు ఇప్పించారు. అయితే తండావారు వ్యతిరేకించడంతో ఆ దంపతులు తమ శిశువు తమకు కావాలని లేదా మరిన్ని డబ్బులు కావాలని నర్సులను అడిగారు. అయితే ఆ శిశువును తీసికెళ్లివారివివరాలు తెలియకపోవడంతో నర్సులు ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో తమ డబ్బులు కొన్ని ఇచ్చారు. అయితే తర్వాత తమ బిడ్డ తమకు కావాలంటూ మళ్లీ ఒత్తిడి పెడుతున్నారు.
Comments
Story first published: Thursday, March 4, 2004, 23:53 [IST]