వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
కృష్ణాడెల్టాకు నీరు వదులకూడదని చంద్రశేఖర్ రావు చేసిన డిమాండ్కు భయపడి నీటి విడుదలను చంద్రబాబు ఆపేశారని ఆయన అన్నారు. టిఆర్ఎస్తో తమ పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కోస్తాలోసెంటిమెంటును రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నాలకు తెలుగుదేశం పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డివిమర్శించారు. ఈ నెల 12వ తేదీన జరిగే సోనియా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఆయనవిజయవాడ వచ్చారు. టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తునువిమర్శించే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అనుకూలంగా ప్రతిస్పందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Thursday, March 4, 2004, 23:53 [IST]