వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
హైదరాబాద్: వర్ధమాన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
కింది కోర్టు తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యూషను సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యకు పురికొల్పినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కింది కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు శిక్షను ఖరారు చేసింది. ప్రత్యూష మరణించిన రెండేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది.
Comments
Story first published: Friday, March 5, 2004, 23:53 [IST]