వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
బెంగుళూరుః నకిలీ స్టాంపుల కుంభకోణంలో ప్రధాననిందితుడు అబ్దుల్ కరీం తెల్గి పెట్టుకున్న బెయిల్పిటిషన్ పై విచారణను ప్రత్యేక కోర్టు శనివారం నాడువాయిదా వేసింది. మార్చి 20న ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈకేసులో మరో నిందితుడు రెహాన్ బేగ్, మాజీజైలు అధికారులు జయసింహ, నంజప్ప బెయిలుదరఖాస్తులపై దర్యాప్తును కూడా న్యాయమూర్తి ఎటిమనోలి వాయిదా వేశారు.
ఇలాఉండగా తెల్గి న్యాయవాది ఆరోగ్య కారణాలుచూపించి వచ్చే వారం సుప్రీంకోర్టులో బెయిల్పిటిషన్ వేయనున్నారు. తగిన కారణం లేకుండా తననుసుదీర్ఘ కాలం నిర్బంధించారని తెల్గి వాదించనున్నారు.
Comments
Story first published: Saturday, March 6, 2004, 23:53 [IST]