వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్:సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.సీట్ల సర్దుబాటులో జాప్యం వల్ల నష్టం జరుగుతుందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
సీట్ల సర్దుబాట్లను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ బలాన్ని బట్టేసీట్లు అడిగామని, ఆ సీట్లలో తాము పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చకపోతే తమ తుది జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.సీట్ల సర్దుబాటును తేల్చకపోతే జరిగే నష్టానికి కాంగ్రెస్ బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, March 7, 2004, 23:53 [IST]