వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: మిత్రపక్షాలతోసీట్ల సర్దుబాటు సోనియా రాష్ట్ర పర్యటన అనంతరమే జరుగుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో కాంగ్రెస్సీట్ల సంఖ్య తేలినప్పటికీ, వామపక్షాలుసిపిఐ, సిపిఎంలకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇంకా తేలలేదు. ఎవరికెన్నిసీట్లు ఇచ్చేది సోనియా పర్యటన అనంతరమే తేలుతుందని ఆయన అన్నారు. మరో దఫా చర్చలు జరిపిన తర్వాతనే టిఆర్ఎస్, వామపక్షాలకుసీట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. సీట్లపంపకంపై వామపక్షాలు ఇచ్చిన అల్టిమేటమ్ను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Monday, March 8, 2004, 23:53 [IST]