వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
తన సందేశాన్ని ఆయన బ్యాట్పై రాసి దాన్ని కెప్టెన్ సౌరబ్ గంగూలీకి ప్రదానం చేశారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు ధరించి ప్రధాని నివాసం ముందు బారులు తీరారు. భారత జట్టు తన 40 రోజుల పర్యటనలో పాకిస్థాన్తో ఐదు వన్డే మ్యాచ్లు, మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. గౌరవ్ పేరు పెట్టుకున్న టూరిస్టు బస్సులో వచ్చిన భారత జట్టు సభ్యులు ప్రధానితో 40 నిమిషాల పాటు గడిపారు.
Comments
Story first published: Wednesday, March 10, 2004, 23:53 [IST]